*మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు*
వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు
గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు.
