Month: మార్చి 2024

Day3

సాలూరు నియోజక వర్గం,పాచిపెంట మండలం,రాయిగుడ్డి వలస గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర పర్యటించారు. గతంలో టిడిపి నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి వారి బాగోగులు చూశారా…

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

సాలూరు నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీడికి రాజన్న దొర ఈరోజు శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు శివరాంపురం గ్రామంలో శివాలయం దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం…

నాటుసారా తయారీ కేంద్రాల పై పోలీసుల ఉక్కుపాదం

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు ఒరిస్సా లో గల నాటు సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర ఒడిస్సా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లావిడి, కందిలి ,వోలిసి, పులికుంట, గ్రామాలలో 4200 లీ బెల్లం ఊటను…

డోలి కష్టాలు

ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..! రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు…

రక్త దాతలు తరలిరండి

రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ మార్చి 23 శనివారం నాడు కోంకి వీధి, శ్రీ…

Flagmarch

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస గ్రామం లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాగ్మర్చ్

నాటు సారా స్వాధీనం

పార్వతీపురం మన్యం జిల్లా పచిపెంట లో 300 లీటర్ల నాటుసార ను ఒక బైక్ ను స్వాధీనం చేసుకొని యడ్ల సన్యాసి అనే వెక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలించిన పోలీసులు

టెన్త్ పరీక్షలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో 10వ తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు అవుతున్నారు సాలూరు మండలం మరియు టౌన్ లో 8 సెంటర్ లలో 1275మంది పదో తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలు హాజరవుతున్నారని వీళ్ళకి అన్ని మౌలిక…

కనకమహాలక్ష్మి అమ్మ జాతర

విజయనగరం జిల్లా…చీపురుపల్లి లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఐన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్మి అమ్మవారి 26వ జాతర మొదటిరోజు సందర్బంగావిజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు ,మొదటి రోజు కావడంతో భక్తులు…