Month: జనవరి 2025

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు

పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి పట్టణంలోని పిల్ల నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు,…

మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యులు శ్రీమతి…

శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు

స్థానిక శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల దుస్తుల అలంకరణతో శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు విద్యార్థినిలు రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమకున్నా…

బిల్లు పెట్టు గిఫ్ట్ కొట్టు ఘన సాయి జ్యూయలరీ ఆఫర్

సాలూరు టౌన్ ప్రజలకు ,చుట్టుప్రక్కల విలేజ్ ప్రజలకు , పంచాయతీ ప్రజలకు మరుయు మండల ప్రజలకు శ్రీ ఘణసాయి జ్యూవెలర్స్ అధినేత సుతాపల్లి వీరవెంకట రావు నమస్కారంచి విన్నపము ఏమనగా ప్రజలు సాలూరు టౌన్ లో గానీ విలేజ్ లో గానీ…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ మరో రెండు రోజుల్లో రానున్న నేపద్యంలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నెక్సవో.ఏఐ హైదరాబాద్ వారు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ…

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు తేదీ: 04.01.2025చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి…

శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, రామలింగాపురం, పుర్రేయవలస గ్రామాల మధ్యన వెలిసియున్న దక్షిణ హరిద్వార్ గా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్ తర్వాల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం…

మాత సావిత్రిబాయి పూలే జయంతి

విజయనగరం జిల్లా బొబ్బిలి అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఈరోజు సోర్ సాంబ ఆధ్వర్యంలో మాత సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ హాజరయ్యారు ముందుగా బలగ రాధా చేతుల…