Month: మార్చి 2025

ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం…

ఆపరేషన్ గరుడ

ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపైమెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు మెడికల్…

రియల్ హీరో

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్

ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్

అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఉదయం “ఆటోస్-2k25” పేరుతో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు…

చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

*చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర…

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు…