PTR naidu చీపురుపల్లి చేతి బోర్ పంపు ను కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు, 22/08/2025 9newstelugu.com చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు, తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు…
Blog మారుతున్న వాతావరణం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన 22/08/2025 9newstelugu.com మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలో ఉన్న 13 వ వార్డు లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బోను వీధి ఏరియాలో మహిళలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున…
PTR naidu చీపురుపల్లి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన 21/08/2025 9newstelugu.com >విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన >బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల మానవహారం >సమస్యల పరిష్కారం కోసం జరగబోయే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భారత విద్యార్థి…
చీపురుపల్లి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర 18/08/2025 9newstelugu.com మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర!! ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల…
Salur SOMESH 100 పడకల హాస్పిటల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి 11/08/2025 9newstelugu.com సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు.…
Salur SOMESH అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి 06/08/2025 9newstelugu.com అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా…
Salur SOMESH అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి 02/08/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం…