Month: ఫిబ్రవరి 2026

రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి

*రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి* చీపురుపల్లి మండలం, కరకాం పంచాయతీ, శంకుపాలేం గ్రామం లో జరిగిన రాములవారి సంబరాల్లో ముగింపు సందర్భంగా ఆహ్వానితులు ఆహ్వానం మేరకు పాల్గొన్న విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీపీ ప్రతినిధి…

సందర్శకులను ఆకర్షించ నున్న లొద్ద జలపాతం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి సంధ్యారాణి లొద్ద జలపాతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ…

గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి

చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం…*గత వైసిపి ప్రభుత్వం లో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి ను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక, తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే…

అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి.

అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి. చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, రౌతు సత్యారావు మరియుగరివిడి మండలమహిళా అధ్యక్ష రాలు, శ్రీ లక్ష్మి ఒబ్బిసెట్టి…

అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యా

అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి* *సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం…