Author: 9newstelugu.com

ఈ గోతులకు ఎవరు బాధ్యత ?

విజయనగరం జిల్లా చీపురుపల్లి లో చీపురుపల్లి విజయనగరం ప్రధాన రహదారిలో పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి దగ్గర్లో రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా రెండు 5 అడగులు లోతు గల పెద్ద గుంతలను తవ్వించారు. కారణాలు ఏమైనా…

విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?

“విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో…

వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు

*వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు* చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాండ్రంకి రాము తన బైక్ పై గ్రామం నుండి చీపురుపల్లి వస్తుండగా మార్గమద్యం లో యాక్సిడెంట్ అయి విజయనగరం…

సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం*

చీపురుపల్లి *సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో( ప్రవేట్ స్కూల్) ఈ రోజు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో తమ స్కూలుకు…

డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించిన చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరావు

చీపురుపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామం జడ్పీహెచ్ స్కూల్ లో భోజన విరామ సమయంలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు…

పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి

పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి.మంత్రి సంధ్యారాణి తెలిపారు.దత్తత తీసుకున్న పిల్లలను అతి భద్రంగా చూసుకోవాలని పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గిరిజన…

గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ

గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం.. మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు… గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే…

గిరి ఆరోగ్య కేంద్రం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ వారోత్సవాల్లో భాగంగా ముందుగా ఫాదర్ అఫ్ లైబ్రరియన్…

స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,

ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి…