Author: 9newstelugu.com

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిన.. *నాగులాపల్లి*ఈరోజు గుర్ల మండలం పోలయవలస గ్రామంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న *దసరా మహోత్సవాలు* సందర్బంగా 38వ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి…

గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు…

మహాత్ముని సేవలు ఆదర్శనీయం – ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ…

మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*:

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం…

ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా

చీపురుపల్లి పట్టణంలో ఈరోజు భవననిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ కార్మికులకు…

నూతన మద్యం విధానం ఖరారు

*నూతన మద్యం విధానం ఖరారు….నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ* *11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్* *అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు* *ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు* *తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు*…

పౌష్టిక ఆహార స్టాళ్లను సందర్శించిన *జనసేన నేత* *కోట్ల కృష్ణ*

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గరివిడి, చీపురుపల్లి, గుర్ల, మరియు మెరకముడిదాం మండలాల అంగన్వాడి బోధకులు మరియు…

పౌష్టికాహారం మాస మహోత్సవాలు

విజయనగరం జిల్లా…. పౌష్టికాహారం మాస మహోత్సవాలు……. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఏంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ భాగంగా చీపురిపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకతరవుచేతుల మీదుగా I C D S, మహేలాబీహృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోసమోహి…

సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు…