Author: 9newstelugu.com

కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు

చీపురుపల్లి ఆంజనేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైస్సార్సీపీ మరియు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇటీవలే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు…

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే…

స్వచ్ఛ సేవా కార్యక్రమం

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి…

సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు

తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 తారీకు నుండి జరగబోయే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయూటుకు ముందుగా క్లస్టర్ ఇంచార్జ్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది దీనికి అధ్యక్షత…


గంజాయి పట్టివేత

తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని…

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ

*MLA శ్రీమతి లోకం నాగ మాధవి గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు పార్టీలోకి చేరబోయే జిల్లాలోని పలువురు నాయకులు* బొబ్బిలి, పార్వతీపురం మరియు కురుపాం నియోజకవర్గాలలో జనసేన…

ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుని తక్షణమే అరెస్టు చేయాలి*

విజయనగరం జిల్లా రేగిడి మండల పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు, ఈ విషయమై శుక్రవారం రేగిడి…

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో…