Author: 9newstelugu.com

చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం

వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష,…

చిన్ని చేతులు….. పెద్ద మనసులు

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం MPUPS చుక్కవలస విద్యార్థులు పెద్దమనసుతో ఆలోచించి విరాళాల రూపంలో 2090/- రూపాయలు వసూలు చేసి ప్రధానోపాధ్యాయులు వారికి అందజేశారు……. వాటిని ముఖ్యమంత్రి సహాయానిదికి ONLINE ద్వారా పంపించడం జరిగింది….. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం…

వరద బాధితులకు కాపుశంభం విద్యార్థులు ఉపాధ్యాయులు వితరణ*

విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాపుశంభాం లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని వరద బాధితులకు అందజేయనున్నారు. రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని వరద భీభత్సము తో అతలాకుతలమైన…

గొప్ప మనస్సు ఉన్న మారాజు వలిరెడ్డి

చీపురుపల్లి మండలం, అలజంగి, మెట్టపల్లి, సంకుపాలెం వరకు యాక్సిడెంట్ జోన్ లో రోడ్డు కి ఇరువైపులా తుప్పలు, పిచ్చి మొక్కలు పూర్తిగా రోడ్డు మీదకు వచ్చి రోడ్డు మలుపుల వద్ద రోడ్డు అసలు కనిపించక యాక్సిడెంట్ లు అవుతున్న పరిస్థితి అక్కడి…

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు లో శ్రీ వరసిద్దివినాయక సేవా సంఘo వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధివినాయక ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు, అనంతరం ఎమ్మెల్యే క్యాంపు…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కు

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయలు అందజేత

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…

ప్రజల అప్రమత్తంగా ఉండాలి

తేదీ 8/9/2024,ఆదివారం, జడ్పీటీసీ ఆఫీస్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ చీపురుపల్లి మండలంలో రెండురోజులనుంచి పడుతున్న వర్షాలకు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ…

బస్ నీటిలో మునక

విజయనగరం జిల్లా … ఎడతెరిపి లేని వర్షాలతోగుర్ల మండలం జమ్మూపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో బస్సు మునక ప్రయాణికులు సురక్షితం బస్సు మరాయించడంతో ప్రయాణికులు ఇక్కట్లు..రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరారు