education Salur సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. 04/08/2024 9newstelugu.com స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం…
police Salur ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ 03/08/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన…
Politics మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి 03/08/2024 9newstelugu.com మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు…
PTR naidu చీపురుపల్లి గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం 03/08/2024 9newstelugu.com స్థానిక పశు వైద్య కళాశాల, గరివిడి నందు ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా రక్తదాన శిబిరం, కళాశాల అసోసియేట్ డీన్ డా. మక్కెన శీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయాల…
PTR naidu చీపురుపల్లి ఆర్టికల్ 341 02/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం అంతేకాకుండాఆర్టికల్…
Bobbili Crime బాలుని మృతి 01/08/2024 9newstelugu.com బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల…
Blog డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత 01/08/2024 9newstelugu.com డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియా తో బాధపడుతున్న 16 మంది పిల్లలు వారిని నేడు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అందులో ఒకపాపకి పరిస్థితి విషమం. వీరంతా…
Blog PTR naidu చీపురుపల్లి ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం 01/08/2024 9newstelugu.com చీపురుపల్లి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులుకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, మండల…
Politics Salur 12500 ఎకరాలకు సాగునీరు 01/08/2024 9newstelugu.com పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:…
Blog గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు 30/07/2024 9newstelugu.com *గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు* *ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి* *గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* అమరావతి:జూలై 30: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ…