Author: 9newstelugu.com

నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం

చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది…

ద్వీపాన్ని తలపించే గ్రామం

రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే…

చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ

గరివిడి పార్టీ కార్యాలయం *ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.* *ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు…

కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు

చీపురుపల్లి విజయనగరం జిల్లా,చీపురుపల్లి పట్టణంలో కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో ఆలయ కమిటీ…

సాలూరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు సాలూరు టౌన్, స్టేషన్ పరిశరాలలో వున్నా సిఆర్పిఎఫ్ బారక్ను మరియు సాలూర్ సర్కిల్ ఆఫీస్,రూరల్ పోలీసు స్టేషన్లు సందర్శించి స్టేషన్ ప్రాంగణం,చుట్టుపక్కల పరిసరాలను మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలీస్…

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాచిపెంట పోలీస్ పరిధి లో P.కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేస్తుండగా 3.5 కేజీ ల గంజాయి ని పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిని రిమాండుకు పంపడం జరిగింది…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి…

ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను…

విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ

“తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణం రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్…

ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు

వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన…