Author: 9newstelugu.com

పెను ప్రమాదం తప్పింది

ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోడెనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు…

టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి నామినేషన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థిసాలూరు టిడిపి .జనసేన. బిజెపి .ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి…

రాజన్న దొర నామినేషన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు సాలూరు రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీడిక రాజన్న దొర గారు సాలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాధారణంగా వెళ్లి నామినేషన్ వేశారు. 24వ తేదీ ఉదయం 10:45 నిమిషాలకు పార్టీ…

An inspiration to women

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బలగ రాధ అనే ఒక సామాన్యమైన మహిళ తన చుట్టుపక్కల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి వాళ్లకు న్యాయం చేయాలనే ఉదేశం తో 2017 లోస్ఫూర్తి మహిళా మండలి అనే స్వచ్ఛంద సేవా సంస్థను…

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు…

పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ…

టిడిపి కండువా

సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ తదితరులు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు.…

ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలయిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థుల ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర…