Author: 9newstelugu.com

Road accident

సాలూరు, కొట్టకి బ్రీడ్ వద్ద రెండు ద్వీచక్ర వాహనలు దీకొనటం తో ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మృతి చెందిన వాళ్ల లో ఒకరు జాన్నగడ్డ పురుషోత్తం (26)జన్నివలస ఇద్దరు సాలూరు గొల్లవీధి చెందిన g యోసొద కృష్ణ (…

స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ

సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన…

ఆత్మ సాక్షిగా మళ్ళీ జగనే సీఎం

సాలూరు పట్టణంలో గల బోను వీధిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయ కుమారి, భర్త మాధవరావు మరియు వార్డ్ లో గల టిడిపి కార్యకర్తలు పిడిక రాజన్న దొర సమక్షంలో వైసిపి కండువాలు వేసుకున్నారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ ఆత్మసాక్షి…

టిడిపి ప్రచారం

టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు మక్కువ మండలం సన్యాసరాజపురం (మరిపివలస) పంచాయితీ పెద్దబంటు మక్కువ, పుల్లేరువలస మరియు చెముడు పంచాయితీలో పాలికవలస, బురదగడ్డవలస, లింగడవలస గిరిజన గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ –…

AoB బోర్డర్ లో హై అలెర్ట్

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంటదట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్…

Day3

సాలూరు నియోజక వర్గం,పాచిపెంట మండలం,రాయిగుడ్డి వలస గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర పర్యటించారు. గతంలో టిడిపి నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి వారి బాగోగులు చూశారా…

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

సాలూరు నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీడికి రాజన్న దొర ఈరోజు శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు శివరాంపురం గ్రామంలో శివాలయం దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం…

నాటుసారా తయారీ కేంద్రాల పై పోలీసుల ఉక్కుపాదం

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు ఒరిస్సా లో గల నాటు సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర ఒడిస్సా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లావిడి, కందిలి ,వోలిసి, పులికుంట, గ్రామాలలో 4200 లీ బెల్లం ఊటను…

డోలి కష్టాలు

ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..! రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు…