Author: 9newstelugu.com

రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర

రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర సాలూరు పట్టణం,శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగి వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి…

సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం

సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు &…

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు – ముగ్గురు అరెస్ట్ : సాలూరు పట్టణ పోలీసులు* సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారం తో పోలీసులు వాహన తనిఖీలు…

శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  

ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత,కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విశ్వాసం చూరగొన్న కల్పవల్లి మక్కువ మండలం,శంబర గ్రామంలోనున్న *శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* దర్శించుకున్నారు.ఈ సందర్భంగా…

శంబర పోలమాంబ సిరిమానోత్సవం

ఉత్తరాంద్ర ఇలవేల్సు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది. భక్తుల జేజే ద్వానాల మద్యఅమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా, చత్తీష్గడ్ నుండిభారీగా తరలివచ్చిన…

రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

మంగళవారం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని శ్రీ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గేదెల రిషి వర్ధన్ గారు ప్రిన్సిపాల్ లు దత్తి నాగేశ్వరరావు, హేమంత్ కుమార్…

గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు

పార్వతీపురం మన్యం జిల్లా గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు 10 మధ్యం బాటిల్లతో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన కురుపాం గ్రామానికి చెందిన సామల.సింహాచలం మధ్యం బాటిల్లు ఏ షాప్ నుండి కొనుగోలు చేసాడనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల…

బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ మృతి పట్ల                                                                                                                                      బెలమాన.రాము ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

మామిడిపల్లి వైసీపీ నాయకులు బెలమాన.రాము గారి భార్య వెంకటమ్మ(75సం.లు)గారు మృతి.* బెలమాన.రాము గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు స్థానిక వైసీపీ నేతలు.* సాలూరు మండలం, ఎమ్.మామిడిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు బెలమాన.రాము గారి భార్య…

శ్రీ సంబర పోలమాంబ జాతర నేపథ్యంలో సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు: 120 లీటర్ల నాటు సారా స్వాధీనం

పార్వతీపురం, మక్కువ, జనవరి 25: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సంబర గ్రామ దేవత శ్రీ సంబర పోలమాంబ జాతరను పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు,…

సాక్షి మీడియా ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ యుగంధర్ గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   

ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షి టీవీ ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అల్లు.యుగంధర్ గారు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.కాలికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్…