Author: 9newstelugu.com

ఉగాది సంబరాలు

సాలూరు పట్టణం లో ఉగాది పర్వదినాన శ్రీ సీతా రాములు విగ్రహ ఊరేగింపు జరిగింది. పట్టణ డబ్బీవీధి వెలమపేట ప్రాంతాలలో శ్రీరామ నవమి సందర్భం గా నేటి నుంచి నవమి వరకు సీతారాములకి రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ…

శంబర ఎన్నికల జాతర

సాలూరు నియోజకవర్గం-మక్కువ మండలం- సంబర గ్రామంలోసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజన్న మావుడి బ్రదర్స్ అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి పేదవారికి అండగా నిలిచిన ఘనత జగన్ గారికి దక్కుతుందని మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన…

దమ్ముంటే రాజీనామా చెయ్యండి

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలంటే ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించండి ప్రతీ కార్యకర్త, నాయకుడు నెల రోజుల పాటు కష్టించి పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన…

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్….. మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా….. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి…. : అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక…

గొర్రెల పై కుక్కల దాడి

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి … విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం లో కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి … ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో షెడ్ లో ఉన్న గొర్రె…

శ్రీ రామ నవమి

గుమడాం లో శ్రీ సీతారాముల వారి ముహూర్తపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది సాలూరు 3వ వార్డు గుమడాం రామాలయం వద్ద శ్రీ సీతారాముల వారికి ముహూర్తపు రాట వేయటం జరిగింది.పెద్దలు, రామాలయ కమిటీ మరియు యూత్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యువతి అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో…

వైసీపీ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల…