PTR naidu చీపురుపల్లి చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు 05/08/2024 9newstelugu.com గుర్ల మండలంలోని తాతావారి కిట్టలి గ్రామ పరిధిలో గడిగెడ్డ రిజర్వాయర్ నందు రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ…ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయం అని అన్నారు. రైతులంతా నీటి వనరులను…
PTR naidu చీపురుపల్లి చీపురుపల్లి: గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు 05/08/2024 9newstelugu.com చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మాట్లాడుతూ..రంగులు, పబ్లిసిటీ పిచ్చి కాదు విద్యాభివృద్ధి అంటే..విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచి, సృజనాత్మకత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.విద్యార్థుల సామర్థ్యం పెంచి మంచి ఫలితాలకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల సమగ్ర…
PTR naidu చీపురుపల్లి చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్ 04/08/2024 9newstelugu.com తేది 05.08.2024గుర్ల మండలం.1 ➡️ *చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్*రేప్ ఉదయం 9గంటలకు గుర్ల మండలం తాతవారికిట్టాలి గ్రామం లో గల గడిగెడ్డ రిజర్వాయర్ వద్ద *రబి సాగుకు* నీటిని విడుదల కార్యక్రమం ప్రారంవిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ శాసన…
education Salur సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. 04/08/2024 9newstelugu.com స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం…
police Salur ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ 03/08/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన…
Politics మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి 03/08/2024 9newstelugu.com మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు…
PTR naidu చీపురుపల్లి గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం 03/08/2024 9newstelugu.com స్థానిక పశు వైద్య కళాశాల, గరివిడి నందు ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా రక్తదాన శిబిరం, కళాశాల అసోసియేట్ డీన్ డా. మక్కెన శీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయాల…
PTR naidu చీపురుపల్లి ఆర్టికల్ 341 02/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం అంతేకాకుండాఆర్టికల్…
Crime SALUR బాలుని మృతి 01/08/2024 9newstelugu.com బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల…
Blog డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత 01/08/2024 9newstelugu.com డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియా తో బాధపడుతున్న 16 మంది పిల్లలు వారిని నేడు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అందులో ఒకపాపకి పరిస్థితి విషమం. వీరంతా…