Category: చీపురుపల్లి

గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.

గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. గరివిడి, అక్టోబర్ 26. గరివిడి పాత రైల్వే గేట్ ప్రాంతంలో అండర్ ట్రాక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు వివిధ వ్యాపార వాణిజ్య…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యే…

పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు

పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు ————————తేదీ 25/10/2024,శుక్రవారం, చీపురుపల్లి పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మెటీరియల్ కంపోనెంట్ వర్క్స్ లో భాగంగా పట్టణంలో జగన్నాధరాజుకాలనీవీధిలో లో సుమారు 10 (పది )లక్షలరూపాయలునిధులు తో మంజూరు అయిన…

గుర్ల గ్రామంలో డయేరియా

చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ _గుర్ల గ్రామంలో డయేరియా వ్యాపించడం ఆరోగ్యంతో బాధపడుతున్నా వారిని ZPHS ఫాఠశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రివర్యులు *కొండపల్లి శ్రీనివాస్* గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి *కిమిడి రామ్…

దుర్వాసన వెదజల్లుతుంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వర నగర్ లో ఎటువైపు చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుంది. వెంకటేశ్వర్ నగర్ ప్రధాన వీధిలో మురుగునీరు ఎక్కడకక్కడ నిలువ ఉంటుంది పంచాయతీ అధికారులకు సంప్రదిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు ఎక్కడకక్కడ నిల్వ కావడంతో దోమలు విపరీతంగా…

*కే కే ఆటో కన్సల్టెన్సీ ని సందర్శించిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున *

చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి పట్టణంలో నూతనముగా ప్రారంభించబడిన *కే కే ఆటో కన్సల్టెన్సీని ( K K AUTO CONSULTANCY ) సందర్శించిన *తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారిని…

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిన.. *నాగులాపల్లి*ఈరోజు గుర్ల మండలం పోలయవలస గ్రామంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న *దసరా మహోత్సవాలు* సందర్బంగా 38వ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి…

గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు…

మహాత్ముని సేవలు ఆదర్శనీయం – ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…

మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*:

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం…