Category: చీపురుపల్లి

జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు కాలినడకన ప్రయాణం పూర్తి

*జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు చీపురుపల్లి(పాలవలస గ్రామం) నుండి కాలి నడక ద్వారా ప్రయాణం ప్రారంభించిన V. Sriramulu Palavalasa గురుస్వామి మరో ఇద్దరు స్వాములు సుమారు 1480 KM లను 55 రోజులుగా…

ఓవర్ లోడ్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం….

విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామం వినాయక కాలనీ లో ఓవర్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం…. వివరాల్లోకి వెళ్తే గుర్ల సబ్స్టేషన్ పరిధి సంబంధించిన220కేవీపీ లైన్ గరివిడి వినాయక కాలనీ మీదుగా విజయనగరం…

Mlc బొత్స సత్యనారాయణ కు అభినందనలు తెలిపిన ఎంపీపీ ఇప్పిలి ఆనంతం

విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైనటు వంటి వైస్సార్ పార్టీ రాష్ట నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వైజాగ్ తన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు…

బొత్స సత్యనారాయణMLC

చీపురుపల్లి లో బొత్స సత్యనారాయణMLC గా ఏకగ్రీవo సందర్భంగా చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులు….విశాఖ స్థానిక ఎంఎల్సీగా వైసీపీ తరుపున ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా చీపురుపల్లి యంపీపీ జడ్పీటీసీ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం ,…

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కళావెంకటరావు గారు

78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.. ఈ కార్యక్రమంలో టీడీపి…

అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో గల స్మశానవాటికలో ఎటువంటి దహన కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్ మరియూ దహన పరచడానికి ఐరన్ స్టాండ్ లేని పస్థితి ,,,ప్రభుత్వం ఇచ్చిన స్మశానవాటిక డెవలెప్మెంట్ ఫండ్స్ ఎటువెళ్లినట్లు ప్రభుత్వం అధికారులు…

భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ

హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు.

500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం

విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో…

ఉత్తరాంధ్రలో జూట్ పరిశ్రమలును ఆదుకోవాలి

ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్…

లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి

గరివిడిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం. గరివిడి-గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కోండ్రు కరుణ(26) అనే యువకుడు దుర్మరణం చెందాడు.…