Category: Blog

Your blog category

గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు…

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ…

నూతన మద్యం విధానం ఖరారు

*నూతన మద్యం విధానం ఖరారు….నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ* *11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్* *అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు* *ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు* *తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు*…

పౌష్టిక ఆహార స్టాళ్లను సందర్శించిన *జనసేన నేత* *కోట్ల కృష్ణ*

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గరివిడి, చీపురుపల్లి, గుర్ల, మరియు మెరకముడిదాం మండలాల అంగన్వాడి బోధకులు మరియు…

సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు…

భగత్ సింగ్ జయంతి  సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రక్తదానంప్రాణదానం అని పట్టణ సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.శనివారం స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు…

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో…

CEHT కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు హోం మంత్రి అనిత

విజయవాడ లో నోవోటెల్ హోటల్ లో *National consultation on Counter Enabled Human Trafficking(CEHT)* కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ప్రోగ్రామ్ లో స్త్రీ, *శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి గారు స్వాగత ప్రసంగం ఇవ్వడం జరిగింది*..ఈ కార్యక్రమం…

క్షమాపణలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ లడ్డూపై హీరో కార్తి చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ