Category: Blog

Your blog category

గొర్రెల పై కుక్కల దాడి

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి … విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం లో కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి … ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో షెడ్ లో ఉన్న గొర్రె…

వైసీపీ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల…

అడిగే వల్లే లేరా

పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై…

మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి,…

బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి…

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…

అడిగే వారే లేరా

the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర…

విధి రాత

పార్వతీపురం మన్యం జిల్లామక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు…

ఏసీబీ ఎటాక్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు…

నిర్భందం

ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర) ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్…