Category: Blog

Your blog category

లైవ్ సూసైడ్

హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్…

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వినాయక నవరాత్రులలో భాగంగా *సాలూరు పట్టణంలో శ్రీరామాకాలనీ లో పూజలు నిర్వహిస్తున్న వినాయక మండపానికి దగ్గరకు ఈరోజు సాయంత్రం వెళ్ళి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి…

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం

విజయనగరం జిల్లా పోలీసు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుండి మెంటాడ మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళుచూ రామభద్రపురం మండలం బూసాయవలస గ్రామం వద్దకు చేరేసరికి ఒక ఐచర్ వాహనం ఆకస్మికంగా ప్రధాన…

చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం

వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష,…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్…

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయలు అందజేత

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),…

ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాం

భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి చేశామని ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతామనికేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారుభోగాపురం, (విజయనగరం), సెప్టెంబర్ 06 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శర వేగంగా…

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ…

సాలూరు పట్టణంలో  జనసేన అధినేత జన్మదిన వేడుకలు .

సాలూరు పట్టణంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు . సాలూరు పట్టణంలో జనసేన అధినేత డిప్యూటీ సి.ఎం మరియు మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు…