Category: Blog

Your blog category

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…

అడిగే వారే లేరా

the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర…

విధి రాత

పార్వతీపురం మన్యం జిల్లామక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు…

ఏసీబీ ఎటాక్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు…

నిర్భందం

ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర) ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్…

Road accident

సాలూరు, కొట్టకి బ్రీడ్ వద్ద రెండు ద్వీచక్ర వాహనలు దీకొనటం తో ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మృతి చెందిన వాళ్ల లో ఒకరు జాన్నగడ్డ పురుషోత్తం (26)జన్నివలస ఇద్దరు సాలూరు గొల్లవీధి చెందిన g యోసొద కృష్ణ (…

AoB బోర్డర్ లో హై అలెర్ట్

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంటదట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్…

డోలి కష్టాలు

ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..! రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు…

రక్త దాతలు తరలిరండి

రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ మార్చి 23 శనివారం నాడు కోంకి వీధి, శ్రీ…