Category: Blog

Your blog category

కుంటినవలస లో కోటి సంతకాల సేకరణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార…

గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు MPDO కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో, గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భజనల నాదంతో సాగి, భక్తుల…

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  దంపతులు.                       

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు.* ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర…

సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా చిప్పాడా రామారావు

వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు విభాగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పార్టీ ప్రతినిధులుగా నియమించారు.ఈ మేరకు *సాలూరు నియోజకవర్గం చేతివృత్తుల విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర…

బాలల దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోస్ట్ వలస గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అంగన్వాడి సెంటర్లో పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్ ఆల్తి జ్యోతి మరియు అంగన్వాడి కార్యకర్త బంగారమ్మ. భారతదేశంలో పిల్లల హక్కులు భారతదేశంలో…

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కొనవలస గ్రామ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పి. కొనవలస అంగన్వాడి సెంటర్లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

కొణతల వారి వివాహ వేడుకలో ఎంపీ కలిశెట్టి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ/ విద్యాశాఖ మంత్రివ నారా లోకేష్ తో కలిసి విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నందు జరిగిన అనకాపల్లి శాసనసభ్యులుశ్రీ కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత బాబుల…

ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో  ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..* మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..* *విషయం తెలిసి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని…

శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు…

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం…