Category: Blog

Your blog category

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి

ఈ రోజు నుంచి మారనున్న రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్ జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేయాలి. ఏజెంట్లు…

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న సజ్జల జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న సజ్జల ప్రభుత్వ, పోలీస్ చర్యలపై ప్రైవేటు కేసులు వేస్తామన్న సజ్జల రాష్ట్రంలో…

మణిమహేశ్ యాత్ర

హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు…

ఒక పులిని పట్టుకొన్నారు.

హైదరాబాద్‌: బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం.. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) ప్రాంగణంలో చిరుతల సంచారం.. రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్‌ఈ రోజు ఒక పులిని పట్టుకొన్నారు.

మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!

Jul 14, 2025, మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!హీరో నితిన్ ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్నాడు. రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్న…

ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్‌’ మిస్టరీ.. మృతదేహం లభ్యం

Jul 14, 2025, ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్‌’ మిస్టరీ.. మృతదేహం లభ్యంత్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్‌నాథ్‌ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని…

రాయచోటి రోడ్డు ప్రమాదం లో 9 మంది మృతి

రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం…

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలెట్లను బాధ్యుల్ని చేయడం తగదు: పైలెట్ల సంఘం

జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ పైలట్లదే తప్పు అనేలా కొన్ని వార్తలు ఖండించిన భారత పైలట్ల సంఘం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర…

మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…

విశ్వభారత్ సేవా ట్రస్టు

ఈరోజు జరిగిన విశ్వభారత్ సేవా ట్రస్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గరివిడి కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంబాల శివ మాట్లాడుతూ, గరివిడి సంపద, సంస్కృతి, పూర్వవైభవం తేవడానికి, గరివిడి లో పుట్టి పెరిగి, ఎక్కడ ఎక్కడో స్థిరపడిన అందరిని,…