Category: Crime

బాలుని మృతి

బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది.…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే…

మిస్టరీ వీడింది

పక్కా ప్రణాళిక తో భార్యను కడ తేర్చిన భర్త…పోలీసులు నిర్ధారణపెళ్లి చేసుకొని ….ముచ్చటగా అయిదు నెలలు పూర్తి అయ్యింది … చేతికి పెట్టుకున్న గోరింటాకు చెరగలేదు …. కాల్ల పారాణి పోలేదు … అంతలోనే గోరం జరిగిపోయింది …. ఇంటికి కూతవేటు…

గుర్తు తెలియని మృతదేహం

సాలూరు పట్టణ పరిధిలో గల లక్ష్మీ థియేటర్ / చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లిన వారికి ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించిన నేపథ్యంలో సాలూరు టౌన్ పోలీసులు నేర స్థలానికి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం…

Road accident

పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడా మండలంలో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడి 8 మంది ఒడిస్సా గిరిజనులకు తీవ్ర గాయాలు,మహిళ మృతి కొమరాడ మండలం కుజ్జాబడి – జల గ్రామాల మధ్య కొండపై అదుపుతప్పి బోల్తా పడిన ఆటో భందవులు…

కుటుంబ కలహాలు భార్యా హత్య

భర్త చేతులో భార్యహతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతి కొత్త మరుపల్లి గిరిజన గ్రామంలో భర్త చేతిలో భార్య హతం వివరాలు ఇలా వున్నాయి. కొత్త మరపల్లి గ్రామానికి చెందిన చీమల కనకారావు26సం. భార్యా దారప్ప21 సం .వీరికి…

రోడ్ ఏక్సిడెంట్

సాలూరు పట్టణ శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తి తీవ్ర గాయాలు.మృతుడి పేరు శివ ఈయన రాజమండ్రి నుంచి వచ్చి మెంటాడ వీధిలో ఉంటూ కిరాణా సామాన్లు బైక్ పైన…

ఎస్పీ ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కౌంటింగ్ వరకు ప్రజలు సంయమనం పాటించాలిఎన్నికల ఫలితాల వరకు ప్రజలు సంయమనం పాటించాలని సిఐ వాసు నాయుడు పట్టణ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఎన్నికలకు సహకరించినట్లే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…