Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

Category: Politics

స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

Posted on 15/08/2024

*ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.

మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి

Posted on 03/08/2024

మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం:…

12500 ఎకరాలకు సాగునీరు

Posted on 01/08/2024

పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: గత వైసిపి…

సభ్యత్వ నమోదు పూర్తి

Posted on 29/07/2024

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయం…

కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం

Posted on 12/07/2024

జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చ‌స్థాయి సంఘాల్లో స‌భ్యులుగా నియ‌మితులైన ఎంఎల్ఏలు విజ‌య‌న‌గ‌రం, జులై 12 ః                పార్టీల‌కు అతీతంగా జిల్లా అభివృద్దికి స‌మ‌న్వ‌యంతో, క‌లిసికట్టుగా కృషి…

ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు

Posted on 09/07/2024

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో  తెలియజేయాలని  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఓటు…

గుమ్మడి సంధ్యారాణి పత్రిక సమావేశం

Posted on 26/06/2024

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోమంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3000 పెన్షన్ 4000 చేసినట్టు…

డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్

Posted on 19/06/2024

వంద పడకల ఆసుపత్రి పరిశీలన

Posted on 19/06/2024

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.నాణ్యత తో కూడుకున్న వైద్యం అందించాలి. హిల్ టాప్ ఏరియా అయినా ప్లేన్ ఏరియా నుండి వచ్చిన రోగులు…

మంత్రి రేసులో సంధ్య రాణి

Posted on 11/06/2024

సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతో‌పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు…

Posts pagination

1 2 … 4 తర్వాతి
©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme