Category: Politics

రాజన్న దొర నామినేషన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు సాలూరు రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీడిక రాజన్న దొర గారు సాలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాధారణంగా వెళ్లి నామినేషన్ వేశారు. 24వ తేదీ ఉదయం 10:45 నిమిషాలకు పార్టీ…

టిడిపి ప్రచారం

టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల…

Inauguration of Congress party office in Salur

జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడు: నిమ్మక సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పార్వతిపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

వైసిపి ప్రచారం

ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా…

శంబర ఎన్నికల జాతర

సాలూరు నియోజకవర్గం-మక్కువ మండలం- సంబర గ్రామంలోసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజన్న మావుడి బ్రదర్స్ అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి పేదవారికి అండగా నిలిచిన ఘనత జగన్ గారికి దక్కుతుందని మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన…

దమ్ముంటే రాజీనామా చెయ్యండి

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలంటే ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించండి ప్రతీ కార్యకర్త, నాయకుడు నెల రోజుల పాటు కష్టించి పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన…

వైసీపీ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల…

టిడిపి లో చేరికలు

సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి…