Category: PTR naidu

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కళావెంకటరావు గారు

78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.. ఈ కార్యక్రమంలో టీడీపి…

అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో గల స్మశానవాటికలో ఎటువంటి దహన కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్ మరియూ దహన పరచడానికి ఐరన్ స్టాండ్ లేని పస్థితి ,,,ప్రభుత్వం ఇచ్చిన స్మశానవాటిక డెవలెప్మెంట్ ఫండ్స్ ఎటువెళ్లినట్లు ప్రభుత్వం అధికారులు…

భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ

హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు.

500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం

విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో…

ఉత్తరాంధ్రలో జూట్ పరిశ్రమలును ఆదుకోవాలి

ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్…

లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి

గరివిడిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం. గరివిడి-గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కోండ్రు కరుణ(26) అనే యువకుడు దుర్మరణం చెందాడు.…

ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి మండలం పరిధిలో గల తోటపల్లి కాలువ వద్ద రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ… ప్రతి రైతు…

విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు

ఈరోజు గుర్ల మండలం తేట్టంగి ఎలిమెంటరీ స్కూల్ విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు ఎక్కగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమం లో ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులాపల్లి నారాయణరావు గారు యువనాయకుడు శ్రీ వెన్నె భాస్కర్…

జాతీయ చేనేత దినోత్సవం

నెల్లిమర్ల గ్రామం విజయనగరం జిల్లా జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా ఈరోజు నెల్లిమర్ల గ్రామంలో విజయనగరం జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు *శ్రీ గిడుతూరి రాము* గారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి…

అగ్ని మాపక అవగాహన సదస్సు

విజయనగరం జిల్లా. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో లో గల శ్రీ వేద జూనియర్ కాలేజీ లో చీపురుపల్లి అగ్ని మాపక శేఖ యెస్ ఐ హేమసుందర్ కాలేజ్ విద్యార్థుల కు ఫైర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఫైర్…