మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా..మృగాలా చేయకూడని తప్పులు చేస్తున్నారు.. కాలగర్భంలో కలిసిపోతారు మహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉందిYCP ని, సాక్షి చానల్ ను మూసేసే సమయం దగ్గర పడిందిఅమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి…
Category: Salur
30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు యోగా అభ్యాసానికి ప్రతి…
ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా
ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి వచ్చిన రోజు…
పేదలకు అండగా CM సహాయనిధి
*పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు గారికి ₹75,000…
పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని…
బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ
సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం చేసినట్లయితే చట్టరీత్యా…
సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం
కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో…
పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి
పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు కొరటాల శాంతి…
దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)
కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి…