Category: Salur

పేదలకు అండగా CM సహాయనిధి

*పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు…

పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.…

బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ

సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం…

సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం

కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు.…

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు…

దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)

కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ…

సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల

మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ…

సాలూరు లో యోగాంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ…

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్

కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు

సాలూరు పురపాలక సంఘం గౌ ” కమిషనర్ D.T.V కృష్ణారావు గారు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ L .బాలకృష్ణ గారి పర్యవేక్షణలో పట్టణ పరిధిలో గల 24వ వార్డుకు సంబంధించి డబ్బి వీధి నుండి దండిగాం రోడ్డుకు ఉన్న కాలువలో…