Category: Salur

గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం చేపట్టిన (సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు)

సాలూరు పట్టణంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI), సాలూరు మరియు డిపో మేనేజర్ (DM), RTC సాలూరు వారి సమక్షంలో, సాలూరు పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి RTC బస్ డ్రైవర్లు, కన్డక్టర్లు, RTC సిబ్బంది మరియు ప్రయాణికులకు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   

కోరపు.కృష్ణాపురంలో జరిగిన సుమల వారి వివాహ వేడుకలో హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు దత్తిరాజేరు మండలం,కోరపు కృష్ణాపురం గ్రామంలో వైసీపీ నాయకులు, మాజీ ప్రెసిడెంట్,మాజీ PACS అధ్యక్షులు సుమల.శ్రీనివాస్…

2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న…

సాలూరు సమీపంలో ఒరిస్సా ఆర్టిసి బస్సు బోల్తా

సాలూరు: ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 31…

ST, SC, BC , మైనారిటీ, మహిళా సంక్షేమ బడ్జెట్…

ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలను అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.నా రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి…

సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం

సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు &…

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు

పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు – ముగ్గురు అరెస్ట్ : సాలూరు పట్టణ పోలీసులు* సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారం తో పోలీసులు వాహన తనిఖీలు…

రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

మంగళవారం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని శ్రీ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గేదెల రిషి వర్ధన్ గారు ప్రిన్సిపాల్ లు దత్తి నాగేశ్వరరావు, హేమంత్ కుమార్…

బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ మృతి పట్ల                                                                                                                                      బెలమాన.రాము ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

మామిడిపల్లి వైసీపీ నాయకులు బెలమాన.రాము గారి భార్య వెంకటమ్మ(75సం.లు)గారు మృతి.* బెలమాన.రాము గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు స్థానిక వైసీపీ నేతలు.* సాలూరు మండలం, ఎమ్.మామిడిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు బెలమాన.రాము గారి భార్య…

శ్రీ సంబర పోలమాంబ జాతర నేపథ్యంలో సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు: 120 లీటర్ల నాటు సారా స్వాధీనం

పార్వతీపురం, మక్కువ, జనవరి 25: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సంబర గ్రామ దేవత శ్రీ సంబర పోలమాంబ జాతరను పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు,…