Category: SOMESH

కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   

సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…

అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లంపాడు గిరిజన గ్రామంలో. స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్…

పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన బాలికలకు ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల్ని ఏఐటీయూసీ ఏపీ శ్రామిక…

ఎక్కడ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్

తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా రహదారులు ఉన్నటువంటి ప్రాంతాలకు వాహనాలు తల్లి బిడ్డను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ఏరియా సాలూరు ప్రభుత్వహాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టి న తర్వాత ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వడం జరిగిందని పాప ఆరోగ్యం బాగానే…

విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..

Ysr పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభివందనములు తెలిపినఅరుకు మాజీ శాసనసభ్యులు.-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు.(ప్రజాసేవకుడు)_డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ) విధేయతకు మరోసారి పట్టం కట్టిన వైసిపి అధినేత శ్రీ వైయస్ జగన్ గారు.. మన అరుకు మాజీ…

Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు..

Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఐసోలేషన్ వార్డులో బాధిత బాలికలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, ఎంపీ తనూజా రాణి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను.. బాలికల…

డిజిటల్ బుక్ ఆవిష్కరణ

డిజిటల్ బుక్ ఆవిష్కరణ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన కార్యాలయం లో డిజిటల్ బుక్ ని అవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రంలో భారత…

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదర

*సాలూరు పట్టణం అఫీషియల్ కాలనీ వద్ద నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ విజయ దుర్గనవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు &రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు…

పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)

సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు ₹4,57,768 విలువైన నాలుగు చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అందజేత నల్ల వంశీ కృష్ణ గారికి ₹57,525 (25వ వార్డ్ , సాలూరు టౌన్ )…

భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడువచ్చని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ తెలిపారు.. సాలూరు పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ…