Category: SOMESH

17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు  యర్రా.దాలినాయుడు                                                                                                                                                                            భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు పట్టణ 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు *యర్రా.దాలి నాయుడు(80సం.లు)గారు* గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యులు సూచనలు మేరకు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు నియోజకవర్గం,మక్కువ మండలం,శంబర గ్రామంలో వెలసిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ…

పి కొనవలసిన సెక్టార్లో సంక్రాంతి సంబరాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ICDS ప్రాజెక్టు p. కోనవలస సెక్టార్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ను సాంప్రదాయబద్ధంగా అలంకరించి సెంటర్ ముంగిట రంగుల ముగ్గులు వేసి పిల్లలతో వారి తల్లులతో భోగిమంట చుట్టూ…

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చి.పూజ్యశ్రీత ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు బొబ్బిలిలో,రాజా కాలేజీ పక్కన నాయుడు కాలనీ దరి ఉన్న వెలమ కల్యాణ మండపంలో జరిగిన…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్డులో వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందనిరోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం…

N.S. S. ప్రోగ్రామ్

సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు N.S. S. ప్రోగ్రామ్ (జాతీయ సేవా పథకం) చేయడానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పిఓ దుగ్ధసాగరం అనే గ్రామంలో 05-01-2026 ఈరోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే…

మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం శంకుస్థాపన

మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గ్రామస్థాయిలోనే విద్యా పరిపాలనను బలపడేలా, పాఠశాలలకు అవసరమైన సేవలు వేగంగా అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

సాలూరు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మంత్రి సంధ్యారాణి అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ పవిత్రమైన క్రిస్మస్ దినాన మనందరిని ఒకచోట చేర్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుదాం. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది…

పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ……

డీ సిర్లం గ్రామం ఆశా వర్కర్ గా పనిచేస్తున్న పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు …… పార్వతీపురం మన్యం జిల్లా… సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డీ సిర్లాం…

సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు…