Category: SOMESH

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, సాలూరు పట్టణ పరిధిలోని వివిధ రామ మందిరాలలో “శ్రీ సీతారామ కళ్యాణం” కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు.. ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం పలికారు.

ఆదాడ సత్తిబాబు కుటుంబాన్ని పరమార్చిన మంత్రి సంధ్యారాణి

తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ప్రాణం గా భావించి అనుక్షణం తన భుజాలపై తెలుగుదేశం జెండా మోసే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆదాడ సత్తిబాబు గారు అకాల మరణానికి మంత్రివర్యులు…

06.04.25 న జరగబోవు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఖండించారు. సాలూరు నియోజకవర్గానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేద్దామని కొంతమంది నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణి తో…

సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం:

సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

48గంటల లో కేసు ఛేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28 వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక (20 years)ఉరివేసుకొని మృతి చెందిన కేస్ ను 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా…

రవీంద్ర భారతిలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు

సాలూరు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగాది గొప్పతనాన్ని విద్యకు ఉగాదికి మధ్య ఉండే అవినవ భావ సంబంధాన్ని వివరించారు. ఈ…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా…

ముఖ్యమంత్రి సహాయ నిధి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భరణంగా (రీయింబర్స్‌మెంట్) సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి…

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం .…

రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన వారి గా గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o…