Parvathipuram SOMESH జంఝావతి నదికి జలహారతి 30/05/2025 9newstelugu.com *ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన…
Salur SOMESH సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం 30/05/2025 9newstelugu.com కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు.…
Salur SOMESH పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి 29/05/2025 9newstelugu.com పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు…
Salur SOMESH దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు) 28/05/2025 9newstelugu.com కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ…
Blog SOMESH రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ 27/05/2025 9newstelugu.com రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య…
Blog SOMESH స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. 27/05/2025 9newstelugu.com అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన…
Salur SOMESH సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల 27/05/2025 9newstelugu.com మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ…
Blog SOMESH మహానాడు ను విజయవంతం చేద్దాం 26/05/2025 9newstelugu.com కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27,…
Salur SOMESH సాలూరు లో యోగాంధ్ర 26/05/2025 9newstelugu.com ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ…
Blog Salur SOMESH కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ 24/05/2025 9newstelugu.com కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…