Blog Salur SOMESH విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన 17/02/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరి పై టిడిపి నాయకుడు దాడి కి నీరసన గా కలక్టరేట్ వద్ద జిల్లా జర్నలిస్టు ల సంఘాలు ధర్నా చేపట్టారు .
Blog SOMESH తన గురువు ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు గారితో మాజీ డిప్యూటీ రాజన్నదొర గారు ఆత్మీయ కలయిక 16/02/2025 9newstelugu.com ఇంగ్లీష్ విద్య నేర్పిన గురువుకు తోటి కళాశాల స్నేహితులతో కలిసి సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన సమయంలో తనకు *ఇంగ్లీష్* పాఠాలు బోధించిన ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్రావు గారు శ్రీకాకుళంలో నివాసముంటున్నారనే విషయం…
Blog SOMESH నా సొంత చెల్లిగా భావిస్తున్నా… యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్ 14/02/2025 9newstelugu.com ప్రేమ పేరుతో యువతికి వేధింపులు యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు తలపై కత్తితో పొడిచి, నోట్ల యాసిడ్ పోసి… అత్యాచారం చికిత్స పొందుతున్న బాధితురాలు బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం…
Blog SOMESH 1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది 13/02/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 275 జీవో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తీసుకొచ్చినది. కాలక్రమేణా జీవో నంబర్ 3 కోర్టులో పలుమార్లు కొట్టివేయబడింది. 1/70 చట్టాన్ని తెదేపా…
Blog SOMESH దేవత విగ్రహాల ధ్వంసం 01/02/2025 9newstelugu.com క్రోసూరులో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో, గుర్తు తెలియని వ్యక్తులు, విగ్రహం ధ్వంసం చేయటంపై స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, అంటూ నినాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన, దుండగులను, గుర్తించి…
Salur SOMESH శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు 31/01/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం శ్రీ వాసవి…
Blog SOMESH గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS 30/01/2025 9newstelugu.com *గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు…
Salur SOMESH మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి 27/01/2025 9newstelugu.com విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు…
Salur SOMESH జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ 24/01/2025 9newstelugu.com స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ…
Salur SOMESH జాతీయ బాలికల దినోత్సవం 24/01/2025 9newstelugu.com ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ…