Category: SOMESH

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ…

సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు…

జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం

రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ…

జస్టిస్ ఫర్ మౌన్మితా

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ మరియు నర్సులు మరియు సిబ్బంది వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా సాలూరు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్స్ నర్సులు మరియు సిబ్బంది సాలూరు…

స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

*ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.

మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

వై సీ పీ పాలన లో సీఎం చంద్రబాబు ని ఎన్ని అవమానాల కు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు…