Category: చీపురుపల్లి

శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*
అయ్యప్పస్వామి వారి దేవాలయం

శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*అయ్యప్పస్వామి వారి దేవాలయంచీపురుపల్లిశ్రీ,శ్రీ,శ్రీ,పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి ఆలయ పై కప్పు నిర్మాణ పనులను ప్రారంభించిన విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)ఈ రోజు చీపురుపల్లి లో…

గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                        

చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీపీ, జడ్పీటీసీ —————-చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ లో ఈరోజు జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమం లో ముఖ్యఅతిధులుగా ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్…

చీపురుపల్లి లావేరురోడ్ వినాయక శరన్నవరాత్రి  ఉత్సవాలు

చీపురుపల్లి లావేరురోడ్ వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి పట్టణం లావేరురోడ్డు వీధిలో కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, విజయనగరం…

డి. ఈ. ఓ.  కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు

చీపురుపల్లి మండలం పుర్రేయవలస గ్రామ నివాసి అయిన కంది వాసుదేవ రావు ప్రస్తుత రాజమండ్రి జిల్లా విద్యా శాఖా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అతని తండ్రిగారైన విశ్రాంతి ఉద్యోగస్తులు కంది సత్యనారాయణ గారు అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త…

నాలుగు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి (వలి రెడ్డి శ్రీనివాస నాయుడు)

చీపురుపల్లి మండలం, అలజంగి పంచాయతీ, విశ్వనాధపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల పూర్తిగా శిధిలావస్థతతకు చేరుకున్న విషయం గ్రామంలో ఉన్న వైస్సార్ పార్టీ నాయకులు, యువకులు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు…

చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం

వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష,…

చిన్ని చేతులు….. పెద్ద మనసులు

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం MPUPS చుక్కవలస విద్యార్థులు పెద్దమనసుతో ఆలోచించి విరాళాల రూపంలో 2090/- రూపాయలు వసూలు చేసి ప్రధానోపాధ్యాయులు వారికి అందజేశారు……. వాటిని ముఖ్యమంత్రి సహాయానిదికి ONLINE ద్వారా పంపించడం జరిగింది….. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం…

వరద బాధితులకు కాపుశంభం విద్యార్థులు ఉపాధ్యాయులు వితరణ*

విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాపుశంభాం లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని వరద బాధితులకు అందజేయనున్నారు. రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని వరద భీభత్సము తో అతలాకుతలమైన…

గొప్ప మనస్సు ఉన్న మారాజు వలిరెడ్డి

చీపురుపల్లి మండలం, అలజంగి, మెట్టపల్లి, సంకుపాలెం వరకు యాక్సిడెంట్ జోన్ లో రోడ్డు కి ఇరువైపులా తుప్పలు, పిచ్చి మొక్కలు పూర్తిగా రోడ్డు మీదకు వచ్చి రోడ్డు మలుపుల వద్ద రోడ్డు అసలు కనిపించక యాక్సిడెంట్ లు అవుతున్న పరిస్థితి అక్కడి…

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు లో శ్రీ వరసిద్దివినాయక సేవా సంఘo వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధివినాయక ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు, అనంతరం ఎమ్మెల్యే క్యాంపు…