బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే,  మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),* అర్తమూరు గ్రామ సర్పంచ్ *గౌ”శ్రీ పొన్నాడ కుమార్* గారు,గరివిడి మండల ఎంపీపీ ప్రతినిది *గౌ”శ్రీ మీసాల విశ్వేశ్వరరావు* , మాజీ ఎంపీపీ **గౌ”శ్రీ కొణిషి కృష్ణంనాయుడు* గారు పార్టీ ప్రజా ప్రతినిదులు   విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్జ్ లో గల ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన భాదితులు అందరికీ వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ సిఎం *గౌ “శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారు అండగా నిలిచేందుకు ఒక్కరికి *5 లక్షల* రూపాయల చప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు గరివిడి మండలం  అర్తమూరు  గ్రామానికి చెందిన బాధితుడు *కీ, శే, మహంతి నారాయణ రావు (సంతు)* కుటుంబాన్ని నేడు పరామర్శించిన  జిల్లా  పరిషత్ చైర్మన్ *గౌ” శ్రీ మజ్జి శ్రీనువాసు (చిన్న శ్రీను)* గారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనటం జరిగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి