వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి