తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని ఆపి శోదా చేయగా అతని వద్ద ఒక కేజీ గంజాయి దొరికింది అంతట ఆ వ్యక్తి పేరు ఆవల అనిల్ శ్రీకాకుళంకి చెందిన వ్యక్తిగా అతను గంజాయిని తమ స్నేహితుడు భరత తో కలిసిగంజాయి నీ సుంకి వద్ద కొనుగోలు చేసినట్లు ఆ ఎంజాయ్ ని సదరు అనిల్ మరియు భరతుడు కొద్దిగా సొంత వినియోగానికి మరియు కొంత అమ్మడం కోసం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు చేస్తున్నాముఅని తెలిపారు Spread the love టపా నావిగేషన్ సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ తర్వాతి టపా