స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో MPP పొట్నూరు ప్రమీల అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం ఈ సమావేశంలో వివిధ రకాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పిటిసి శీర అప్పలనాయుడు, వైస్ ఎంపీపీలు తోట తిరుపతిరావు, అంబళ్ల చిన్నరావు, ఎంపీడీవో వెంకటరమణ, ఎమ్మార్వో ఆదిలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు అగ్ని మాపక అవగాహన సదస్సు