సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర*  రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,వ్యాపారవేత్తలు, యువత,అభిమానులు మరియు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి