అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష

నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, డిసెంబర్ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే…

క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం

క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చీపురుపల్లి నియోజకవర్గం (20.12.2025):నేటి బాలలే రేపటి పౌరులు. వారు కేవలం చదువులోనే కాదు, క్రమశిక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతలోనూ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముస్తాబు‘…

మానసిక ఆరోగ్య కార్యక్రమాల పరిశీలనకు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు

పాచిపెంట,సాలూరు,డిసెంబర్19: భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా “జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలన కొరకు కేంద్రం నుంచి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీమ్ సభ్యులు డాక్టర్ రమణ యడ్ల మరియు డాక్టర్…

ఆశా నోడల్ అధికారులతో సమీక్ష
ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి .. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు

**ఆశా నోడల్ అధికారులతో సమీక్ష* **ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు* పార్వతీపురం,డిసెంబర్16: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.…

శంబర పొలమాంబ జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

*జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి* *జాతరకు వచ్చే ప్రతి భక్తులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలి* *శాఖల సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించాలి* *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి* *బస్సుల సంఖ్య రెట్టింపు చేయాలి*…

విశాఖపట్నలో జరిగిన  ఫిజియోథెరపిస్ట్ డా.సంతోష్ బాలాజీ గారి కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్ కు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర                                      

చి. జ్యోత్స్న భవ తరిణిను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు విశాఖపట్నం,సిరిపురం సర్కిల్ వద్దనున్న ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సారిక.సంతోష్ బాలాజీ,డా.మాధవిలత గార్ల దంపతుల పుత్రిక చి.జ్యోత్స్న భవ తరణి హాఫ్ సారీ ఫంక్షన్…

సామాజిక పరివర్తన అవార్డు అందుకున్న బలగ రాధ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ఏపీ ఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశిష్టమైన సేవల్ని అందిస్తున్న మరియు పార్వతీపురం మన్యం లో మరియు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు మహిళా…

గరివిడి లో డాక్టర్ br అంబేద్కర్ 69వ వర్థంతి కార్యక్రమం

విజయనగరం జిల్లా గరివిడి మండలం లో MRO ఆఫీస్ దగ్గర ఉన్నాటివంటి భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మాల మహానాడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 69వ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గరివిడి సబ్ ఇన్స్పెక్టర్…

కేజీబీవీ పాఠశాలలో మెగా పిటిఎమ్ 3.O

*జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో మెగా పిటిఎమ్ 3.O సమావేశంలో పాల్గొన్న జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ* చీపురుపల్లి పట్టణంలో స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో తల్లిదండ్రుల…

డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి నుండి విజయనగరం వెళ్ళే రహదారి కి అనుకొని ఉన్న 29 సెంట్ల భూమిని అప్పటి చీపురుపల్లి తహసీల్దార్ డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులివ్వడం జరిగింది,మండపం కు సంబంధించిన స్థల సేకరణకు ,AMC చైర్మన్…