ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక డబ్బివీధి సమీపంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పేలుడు సంభవించింది ఈ ఘటనలో పక్కనే ఆనుకొని ఉన్న బైక్ మంటలకు ఆహుతి ఐంది ఈ ఘటన చూసిన స్థానికులు…

పల్లెలో వైసిపి పండగ

మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం- తలపించిన గ్రామ పండుగ సంబరం మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారికి అడుగడుగునా నీరాజనాలు పడుతున్న ప్రజలు ఈరోజు సాలూరు మండలం…

టిడిపి ప్రచారం

సాలూరు మండలం బుచ్చంపేట, తెంటుబొడ్డవలస, బర్నికవలస, వెలగవలస, గంగన్నదొరవలస, మరిపల్లి, దత్తివలస, జనవరివలస గ్రామాల్లో మరియు తాడిలోవ, పెదపదం, బాగువలస, పాలికవలస గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ల…

బొబ్బిలి నియోజకవర్గం శుక్రవారం బేబినాయన గారి ఎన్నికల ప్రచార చేశారు సాయంత్రం తెర్లాం మండలంలో గల ఆమిటి, లోచర్ల,వెలగవలస,రంగప్పవలస గ్రామాలుసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు మరియు శాసన సభ్యత్వానికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో…

ఫ్లాగ్ మార్చ్

గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సాలూరు పట్టణ పరిధిలో పార్వతీపురం సబ్ డివిజన్ ASP శ్రీ సునీల్ సియోరాన్ IPS గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది. దీనిలో సాలూరు పట్టణ…

ఫ్లాగ్ మార్చ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాలూరు నియోజకవర్గం సాలూరు పట్టణంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సాలూరు పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ పెద్ద హరిజనపేట, కోటవీధి, డబ్బివీధి, వెంకటేశ్వర కాలనీ, మీదుగా జరిగింది ఈ…

గ్లాస్ గుర్తు

టీడీపీ మాజీ mla మీసాల గీత రెబల్ అభ్యర్థి గా నామినేషన్ వేసి గడువు ముగిసిన రెబల్ అభ్యర్థి మీసాల గీత నామినేషన్ వితుడ్రా చేయకుండా ఉండిపోయారు. నిన్న జరిగిన గుర్తు లు కేటాయింపు లో మీసాలగీతకు గాజుగ్లాస్‌ గుర్తుగా కేటాయింపు..చేసిన…

మళ్ళీ మోసపోకండి

పార్వతీపురం మండలం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి అయినా తాను వేసిన మూడు సెట్ల నామినేషన్లు రిటైర్నింగ్ అధికారి పరిశీలించి ఆమోదించినట్లు రాజన్న గారు తెలిపారు అనంతరం ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు చేసిన మోసపూరిత…

కాంగ్రెస్ నామినేషన్

పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మక సింహాచలం గారి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మువ్వల పుష్పారావుకు నామినేషన్ సాలూరు రిటర్నింగ్ అధికారి వారి వద్ద దాఖలు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సిపిఐ…