Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రివర్యుల పర్యటనలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 23/08/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ 25/08/2026 9newstelugu.com
PTR naidu చీపురుపల్లి భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ 14/08/2024 9newstelugu.com హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు.
PTR naidu చీపురుపల్లి 500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం 14/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో…
PTR naidu చీపురుపల్లి ఉత్తరాంధ్రలో జూట్ పరిశ్రమలును ఆదుకోవాలి 13/08/2024 9newstelugu.com ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్…
PTR naidu చీపురుపల్లి లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి 13/08/2024 9newstelugu.com గరివిడిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం. గరివిడి-గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కోండ్రు కరుణ(26) అనే యువకుడు దుర్మరణం చెందాడు.…
Blog SOMESH మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత 13/08/2024 9newstelugu.com వై సీ పీ పాలన లో సీఎం చంద్రబాబు ని ఎన్ని అవమానాల కు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు…
PTR naidu చీపురుపల్లి ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు 11/08/2024 9newstelugu.com చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి మండలం పరిధిలో గల తోటపల్లి కాలువ వద్ద రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ… ప్రతి రైతు…
Salur విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి 10/08/2024 9newstelugu.com సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అతి త్వరలో సాలురులో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామనిడాక్టర్ అంటే…
PTR naidu చీపురుపల్లి విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు 08/08/2024 9newstelugu.com ఈరోజు గుర్ల మండలం తేట్టంగి ఎలిమెంటరీ స్కూల్ విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు ఎక్కగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమం లో ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులాపల్లి నారాయణరావు గారు యువనాయకుడు శ్రీ వెన్నె భాస్కర్…
PTR naidu చీపురుపల్లి జాతీయ చేనేత దినోత్సవం 07/08/2024 9newstelugu.com నెల్లిమర్ల గ్రామం విజయనగరం జిల్లా జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా ఈరోజు నెల్లిమర్ల గ్రామంలో విజయనగరం జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు *శ్రీ గిడుతూరి రాము* గారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి…
PTR naidu చీపురుపల్లి అగ్ని మాపక అవగాహన సదస్సు 07/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో లో గల శ్రీ వేద జూనియర్ కాలేజీ లో చీపురుపల్లి అగ్ని మాపక శేఖ యెస్ ఐ హేమసుందర్ కాలేజ్ విద్యార్థుల కు ఫైర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఫైర్…