ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

*ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి* *అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర* ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి సమాజ సేవ చేయాలని పార్వతీపురం…

కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప చెట్టుకు పాలు కారుతున్న దృశ్యం

విజయనగరం జిల్లా గరివిడి మండలం బోండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుండి పాలు కారుతున్న దృశ్యం వింతగా చూస్తున్న గ్రామస్తులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో తెలిపినట్లు జరగడం గ్రామస్తులు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. ఈ వింతను చూడడానికి చుట్టుపక్క…

కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ

కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం అందించే వైద్యం కాకూడదు ప్రైవేట్ పరం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అందించే వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని వైసిపి చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చెట్టు…

సాక్షి ఛానెల్ మరియు పత్రిక లో పోలీసుల పై ప్రచురితమైన వ్యాఖ్యలు అవాస్తవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సాక్షి టీవీ ఛానల్లో మరియు సాక్షి పత్రికలో ప్రచురించిన ప్రకటన మరియు ఇతర సామాజిక మాధ్యమంలో ముసుగుతో ఉన్న మహిళ చేస్తున్న వ్యాఖ్యలు అనగా తనకు సహాయం చేసిన వారిని రక్తం వచ్చేటట్లు కొట్టిన…

కూటమి ప్రభుత్వం అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ప్రజలకు అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైందని ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. మాజీ డిప్యూట్ cm…

మావుడి సోదరులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,జడ్పీ చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు

మక్కువ మాజీ సర్పంచ్ కీ.శే.మావుడి.వెంకట నాయుడు గారి భార్య మరియు మండల వైసీపీ నాయకులు మావుడి సోదరులు తల్లి అరుణమ్మ గారు(89సం.లు) ఇటీవలే స్వర్గస్తులయ్యారు కీర్తిశేషులు అరుణమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మరియు…

కుంటినవలస లో కోటి సంతకాల సేకరణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార…

గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు MPDO కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో, గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భజనల నాదంతో సాగి, భక్తుల…

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  దంపతులు.                       

శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులు.* ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర…

సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా చిప్పాడా రామారావు

వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు విభాగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పార్టీ ప్రతినిధులుగా నియమించారు.ఈ మేరకు *సాలూరు నియోజకవర్గం చేతివృత్తుల విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర…