సాలూరు యువతకు  జిల్లా ఎస్పీ  గారి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు

పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాలూరు పట్టణానికి చెందిన…

కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

అమ్మ వలస కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ…

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం

వచ్చే దీపావళి నాటికి శాశ్వత భవనాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తా జ్యోతిరావు పూలే పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, ఈ పాఠశాల…

పార్వతీపురం RTC కాంప్లెక్స్ ఆవరణ లో బాణసంచా పేలుడు

పార్వతీపురం మన్యం జిల్లా.. – పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు నలుగురు కి తీవ్ర గాయాలు… క్షతగాత్రులను ఆటోలో, 108 లో జిల్లా ఆస్పత్రికి తరలింపు… – పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్…

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలి

హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద…

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం

ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం, ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలంఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక…

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలు లో గిరిజన…

కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   

సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…

అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లంపాడు గిరిజన గ్రామంలో. స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్…

పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన బాలికలకు ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల్ని ఏఐటీయూసీ ఏపీ శ్రామిక…