విజయనగరం సునీత రెడ్డి మాస్టర్ మైండ్స్ స్కూల్ -పూసపాటిరేగ విద్యార్థిని లాస్యకు అరుదైన విజయం 12/04/2026 9newstelugu.com
విజయనగరం సునీత రెడ్డి ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్ 12/04/2026 9newstelugu.com
విజయనగరం సునీత రెడ్డి మాస్టర్ మైండ్స్ స్కూల్ -పూసపాటిరేగ విద్యార్థిని లాస్యకు అరుదైన విజయం 12/04/2026 9newstelugu.com
Salur SOMESH స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. 22/09/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ శ్రీ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ సి ఎం స్కూల్…
Salur SOMESH బాల త్రిపురసుందరి అవతారం లో అమ్మవారు 22/09/2025 9newstelugu.com పార్వతీపురం.మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శరన్నవరాత్రుల సందర్భం గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు కలశం పూజ సాయంత్రం హోమ కార్యక్రమంలో చేయించినటువంటి దంపతులు నాగులకొండ జై…
Salur SOMESH రేపటి నుంచి దేవి నవ రాత్రుల పూజలు ప్రారంభం 21/09/2025 9newstelugu.com సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాలకు పుర ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపటి నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా మన ఆలయం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలే ఈ…
Parvathipuram SOMESH రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి 21/09/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా:కొమరాడ మండలం:చొలపదం పంచాయితీ: కోనేరు పోస్ట్:రెబ్బ వనధార గ్రామాలు ఉన్నాయి:ఈరోజు అనగా కొమరడ మండలం రెబ్బ వనధార ఈ రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజన గ్రామాల్లో ఎంతో ఆందోళన…
Salur SOMESH పంట పొలాలకు దారులు కల్పించాలి 18/09/2025 9newstelugu.com పంట పొలాలకు తోవలు కల్పించాలని. రైతులు రాకపోకలకు సర్వేస్ రోడ్డు వేయాలని వేసిన సైడ్ వాళ్ళను తొలగించాలని కోరుతూ రైతులు నేషనల్ హైవే సమీపంలో ఉన్న. రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ముందుగా నౌలుగు నర్సింగరావు రాపాక…
Blog నేపాల్లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం. 15/09/2025 9newstelugu.com నేపాల్లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై భారత్ ప్రకటన నేపాల్ ప్రధాని సుశీలా కర్కి నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేసిన భారత్ ఇది శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో…
Blog SOMESH ముంపు గ్రామాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి 08/09/2025 9newstelugu.com ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాడెవలస మరియు జగన్నాధపురం ముంపు గ్రామాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను…
Parvathipuram SOMESH ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి 06/09/2025 9newstelugu.com ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం…
Blog Salur SOMESH డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం 06/09/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల…
Blog చీపురుపల్లి మహా అన్నదానం కార్యక్రమానికి తరలిరండి 03/09/2025 9newstelugu.com చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు.