మహా అన్నదానం కార్యక్రమానికి తరలిరండి

చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.…

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి…

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు _*అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి.*_ _*- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు

ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు

తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు తడిపాత్రిలోని టిడిపిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు వినాయక నిమర్జనం సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మరియు కాకర్లా రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణలు గత కొన్ని రోజులుగా, జెసి ప్రభాకర్ రెడ్డి మరియు…

తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు…

ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరిడి మండలం బొండపల్లి వద్ద ఆటో డ్రైవర్ యూనియన్..ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ సుమారు 100 ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు…

సేనతో సేనాని కార్యక్రమం

ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు *@ సేనతో సేనాని కార్యక్రమం @*లో భాగంగా ఉత్తరాంధ్రకు రాకతో విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగత సుమాంజలి…

శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను  తనిఖీలు చేసిన అధికారులు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయగా, MRP రేటు అనుమానాస్పదం, మరియూ ఉత్పత్తుల లింకేజ్ గమనించి 15రోజులపాటు ఉత్పత్తుల అమ్మకాలని నిలిపివేసిన,…